వరుస బాంబు పేలుళ్లు బంగ్లాదేశ్‌లో

- March 26, 2017 , by Maagulf
వరుస బాంబు పేలుళ్లు బంగ్లాదేశ్‌లో

బంగ్లాదేశ్‌లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించింది. ఉగ్రవాదులు జరిపిన వరుస పేలుళ్లో ఆరుగురు మృతి చెందగా 40 మంది వరకు గాయపడ్డారు. ఈ బాంబు పేలుళ్లు శనివారం బంగ్లా రాజధాని ఢాకాకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైహెట్‌లో సంభవించాయి. సూసైడ్‌ బాంబర్స్‌ వరుసగా రెండు సార్లు ఢాకా ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు ఆదివారం ఉదయం మీడియాకు తెలిపారు. సహాయక చర్యలకు పోలీసుల.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com