వరుస బాంబు పేలుళ్లు బంగ్లాదేశ్లో
- March 26, 2017
బంగ్లాదేశ్లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించింది. ఉగ్రవాదులు జరిపిన వరుస పేలుళ్లో ఆరుగురు మృతి చెందగా 40 మంది వరకు గాయపడ్డారు. ఈ బాంబు పేలుళ్లు శనివారం బంగ్లా రాజధాని ఢాకాకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైహెట్లో సంభవించాయి. సూసైడ్ బాంబర్స్ వరుసగా రెండు సార్లు ఢాకా ఎయిర్పోర్ట్ సమీపంలో దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు ఆదివారం ఉదయం మీడియాకు తెలిపారు. సహాయక చర్యలకు పోలీసుల.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







