దుబాయ్‌లో ఇండో-పాక్‌ సిరీస్‌ జరిగే అవకాశం

- March 29, 2017 , by Maagulf
దుబాయ్‌లో ఇండో-పాక్‌ సిరీస్‌ జరిగే అవకాశం

చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ల మధ్య దుబాయ్‌లో ద్వైపాక్షిక సిరీస్‌ జరిపేందుకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాసిందని ఓ వెబ్‌సైట్‌లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సిరీస్‌ అసాధ్యమని, అలాంటి అనుమతి ఆర్జిలేవి తమకు రాలేదని హోంశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. బీసీసీఐ చీఫ్‌ (తాత్కాలిక) సీకే ఖన్నా ప్రభుత్వ ఆమోదం కోసం లేఖ రాశారని, దీనిపై వచ్చే నెల 9న జరిగే బోర్డు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com