మస్కట్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'ఉగాది ఉత్సవాలు'
- April 08, 2017
ఇండియన్ సోషల్ క్లబ్ ఓమాన్ తెలంగాణ వింగ్ ధర్ సైట్ లో మస్కట్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమనికి ముఖ్యఅథితి గా డాక్టర్ శ్రీ.సతీష్ నంభియార్ మరియు అథితులుగా శ్రీ.బియం జబేర్, శ్రీ.బాబు రాజేంధర్ హజరైనారు.ఇట్టి కార్యక్రమంలో వివిధ కంపెనీలో నుండి పని చేస్తున్న కార్మికులు మరియు తెలంగాణ వివిధ ఆఫీసు లో పని చేస్తున్న మనవాల్లందరు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.చాలా చక్కని సాంస్కృతిక కార్యక్రమలల్లో రాణి రుద్రదేవి చరిత్ర సమక్క సారక్కల నాట్యప్రదర్శన తెలంగాణ ఆట పాటలతో ప్రేక్షకులను అలరింపజేశారు. కార్యక్రమానంతరం చక్కటి భోజన ఏర్పాట్లు చేసారు. నిర్వహణ కమిటీ ఎంతో చక్కగా కార్యక్రమలు నిర్వహించామని తెలుపారు.
--యం.భీం రెడ్డి

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







