బహ్రెయిన్ విచ్చేసిన అతిరధ మహారధులు
- April 09, 2017
బహ్రెయిన్ 'తెలుగు కళా సమితి' కి అపూర్వ అతిధులు విచ్చేసారు.రాజ్యసభ సభ్యులు శ్రీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,.హై కోర్ట్ చీఫ్ జస్టీస్ శ్రీ వెంగల ఈస్వరయ్య,ఇండియా అరబ్ ఫ్రెండ్షిప్ ప్రెసిడెంట్ జాబిర్ పటేల్ అలాగే లీడ్ ఇండియా ప్రముఖులు గల్ఫ్ పర్యటన లో భాగంగా బహ్రెయిన్ కి విచ్చేసారు. 'ఆప్ బడో దేశ్ కో బడవో' అనే కాన్సెప్ట్ తో అబ్దుల్ కలాం స్థాపించిన సంస్థ, గల్ఫ్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని జాబిర్ పటేల్ గారు చెప్పారు.తెలుగు కళా సమితి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతఘ్నతలు తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







