అమెరికా వైమానిక దాడిలో భారత్ కు చెందిన కేరళ యువకుని మృతి
- April 30, 2017
ఆప్ఘనిస్థాన్పై కొన్నివారాల క్రితం అమెరికా చేసిన వైమానిక దాడుల్లో కేరళకు చెందిన యాహ్య అనే ఐఎస్ ఉగ్రవాది మృతిచెందాడు. అతని కుటుంబసభ్యులకు శనివారం రాత్రి టెలిగ్రామ్లో మెసేజ్ వచ్చిందని సామాజిక కార్యకర్త రెహమాన్ పేర్కొన్నారు. అష్పక్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చిందని, అయితే అందులో యాహ్య ఎప్పుడు చనిపోయాడో వెల్లడించలేదని తెలిపారు. ఈ సమాచారాన్ని పాలక్కడ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ధ్రువీకరించలేదు. ముస్లిం మతంలోకి మారిన యాహ్యతోపాటు మరో 21 మంది ఆచూకీ గతేడాది నుంచి లభించలేదు. వీరు ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు అనుమానించారు. కేరళలోని పడ్నా జిల్లాకు చెందిన ముర్షిద్ మహమ్మద్ కూడా అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మృతిచెందాడు.
తాజా వార్తలు
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్









