అమెరికా వైమానిక దాడిలో భారత్ కు చెందిన కేరళ యువకుని మృతి
- April 30, 2017
ఆప్ఘనిస్థాన్పై కొన్నివారాల క్రితం అమెరికా చేసిన వైమానిక దాడుల్లో కేరళకు చెందిన యాహ్య అనే ఐఎస్ ఉగ్రవాది మృతిచెందాడు. అతని కుటుంబసభ్యులకు శనివారం రాత్రి టెలిగ్రామ్లో మెసేజ్ వచ్చిందని సామాజిక కార్యకర్త రెహమాన్ పేర్కొన్నారు. అష్పక్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చిందని, అయితే అందులో యాహ్య ఎప్పుడు చనిపోయాడో వెల్లడించలేదని తెలిపారు. ఈ సమాచారాన్ని పాలక్కడ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ధ్రువీకరించలేదు. ముస్లిం మతంలోకి మారిన యాహ్యతోపాటు మరో 21 మంది ఆచూకీ గతేడాది నుంచి లభించలేదు. వీరు ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు అనుమానించారు. కేరళలోని పడ్నా జిల్లాకు చెందిన ముర్షిద్ మహమ్మద్ కూడా అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మృతిచెందాడు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







