ఉమ్రా అనుమతులకు ఆదేశించిన మినిస్ట్రీ
- May 01, 2017
మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, ఉమ్రా ఆపరేటర్స్ అనుమతులు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్రా కోసం అప్లికేషన్లను తీసుకోవడం, ఉమ్రా నిర్వహించడం కోసం ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏజెంట్స్తో లింకప్ చర్యలు తీసుకోవాలని కోరింది మినిస్ట్రీ. పవిత్ర మక్కా సందర్శన, అలాగే ఉమ్రా కోసం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలకు అవకాశం కల్పించే దిశగా ఈ చర్యల్ని విజన్ 2030లో భాగంగా చేపడ్తున్నారు. హజ్ గవర్నమెంట్ సౌదీ అరేబియా వెబ్సైట్ని సందర్శించి ఉమ్రా ఆపరేటర్లు పర్మిట్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లను సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ మే 29.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







