ఒమన్ నుంచి దుబాయ్కి 1 మిలియన్ విజిటర్లు
- May 01, 2017
ఇన్బౌండ్ టూరిజంకి సంబంధించినంతవరకు ఒమన్ నాలుగో స్థానంలో నిలిచింది. దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ (దుబాయ్ టూరిజం) ఇడుదల చేసిన గణాంకాల ప్రకారం 2016లో దుబాయ్లో పర్యటించినవారిలో ఒమన్కి 4వ స్థానం దక్కింది. 1 మిలియన్ విజిటర్స్ దుబాయ్ని సందర్శించిన వారిలో (ఒమన్ నుంచి) ఉన్నారు. ఇండియా నుంచి అత్యధికంగా 1.8 మిలియన్ల మంది దుబాయ్ సందర్శించగా, సౌదీ అరేబియా 1.6 మిలియన్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం 1.2 మిలియన్ విజిటర్లతో యూకే నిలిచింది. జిసిసి దేశాల నుంచి 3.4 మిలియన్ల మంది దుబాయ్ని సందర్శించారు. ఇది 2015తో పోల్చితే 5 శాతం అదనం. సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, ఖతార్ జిసిసి దేశాల నుంచి దుబాయ్కి అత్యధికంగా వెళ్ళినవారి లిస్ట్లో చోటు దక్కించుకున్నాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి







