ప్రిన్స్ మిషాల్ ఫ్యునరల్ ప్రేయర్స్లో పాల్గొన్న కింగ్
- May 06, 2017
మక్కా: అలెజియాన్స్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రిన్స్ మిషాల్ బిన్ అబ్దుల్అజీజ్ ఫ్యునరల్ ప్రేయర్స్లో పాల్గొన్నారు కింగ్ సల్మాన్. మక్కాలోని గ్రాండ్ మాస్క్లో ఈ ప్రేయర్స్ జరిగాయి. క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ నైఫ్, డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్, సెకెండ్ డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ప్రిన్స్ కాలెద్ అల్ ఫైసల్, ఎమిర్ ఆఫ్ మక్కా పలువురు ఎమిర్స్, ప్రిన్సెస్, మినిస్టర్స్, సీనియర్ అధికారులు, పెద్ద సంఖ్యలో ఇతర ప్రముఖులు ఫ్యునరల్ ప్రేయర్స్లో పాల్గొన్నారు. ప్రిన్స్ మిషాల్ పార్తీవదేహాన్ని మక్కాలోని అదిల్ సిమిటరీలో ఖననం చేశారు. ప్రిన్స్ మిషాల్, రాయల్ ఫ్యామిలీ సీనియర్ మెంబర్. బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్గా 1951 నుంచి 1953 వరకు పనిచేశారు. ఎమిర్ ఆఫ్ మక్కాగా 1963 నుంచి 1971 వరకు వ్యవహరించారు. 2007 డిసెంబర్లో ప్రిన్స్ మిషాల్ ఛైర్మన్ అఫ్ ఎలిగియాన్స్ కౌన్సిల్గా నియమితులయ్యారు.
తాజా వార్తలు
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!







