హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి హెచ్ఎంటీవీ స్పెషల్ జ్యూరీ అవార్డు
- May 07, 2017
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. హెచ్ఎం టీవీ నిర్వహించిన బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డుల్లో స్పెష ల్ జ్యూరీ అవార్డును దక్కిం చుకుంది. నగరంలో శని వారం రాత్రి ఏర్పాటు చేసి న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయల నుంచి జీఎంఆర్ ఎయిర్పోర్టు కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ అనిందితాదాస్, మౌలిక వసతులు, నిర్వహణ హెడ్ సంజయ్ కపర్జా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవార్డు రావడం ఎంతో హర్షణీయమన్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









