హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి హెచ్ఎంటీవీ స్పెషల్ జ్యూరీ అవార్డు
- May 07, 2017
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. హెచ్ఎం టీవీ నిర్వహించిన బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డుల్లో స్పెష ల్ జ్యూరీ అవార్డును దక్కిం చుకుంది. నగరంలో శని వారం రాత్రి ఏర్పాటు చేసి న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయల నుంచి జీఎంఆర్ ఎయిర్పోర్టు కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ అనిందితాదాస్, మౌలిక వసతులు, నిర్వహణ హెడ్ సంజయ్ కపర్జా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవార్డు రావడం ఎంతో హర్షణీయమన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









