50 మంది అఫ్గాన్ సైనికులను హతమార్చిన పాక్ సైన్యం
- May 07, 2017
అఫ్గానిస్థాన్కు చెందిన 50 మందికిపైగా సైనికులను హతమార్చినట్లు పాకిస్థాన్ సైన్యం ఆదివారం వెల్లడించింది. సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో పది మంది పాక్ పౌరులు మృతిచెందారు. అప్పటినుంచీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని తమ దేశ పౌరులపై శుక్రవారం అఫ్గాన్ బలగాలు జరిపిన కాల్పులను తాము తిప్పికొట్టామని పాక్ మేజర్ జనరల్ నదీం అహ్మద్ తెలిపారు. దాడుల్లో వంద మందికిపైగా అఫ్గాన్ సైనికులు గాయాలపాలయ్యారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్









