50 మంది అఫ్గాన్ సైనికులను హతమార్చిన పాక్ సైన్యం
- May 07, 2017
అఫ్గానిస్థాన్కు చెందిన 50 మందికిపైగా సైనికులను హతమార్చినట్లు పాకిస్థాన్ సైన్యం ఆదివారం వెల్లడించింది. సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో పది మంది పాక్ పౌరులు మృతిచెందారు. అప్పటినుంచీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని తమ దేశ పౌరులపై శుక్రవారం అఫ్గాన్ బలగాలు జరిపిన కాల్పులను తాము తిప్పికొట్టామని పాక్ మేజర్ జనరల్ నదీం అహ్మద్ తెలిపారు. దాడుల్లో వంద మందికిపైగా అఫ్గాన్ సైనికులు గాయాలపాలయ్యారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







