చెన్నైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది .. నలుగురు మృతి
- May 07, 2017
చెన్నైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అగ్నికి అహూతయ్యారు. వడపళనిలోని అపార్ట్ మెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇవి క్రమంగా అపార్ట్ మెంట్ అంతటా వ్యాపించాయి. దీంతో మీనాక్షి, పెల్వి, షాలిని, సంజయ్ మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సెల్లార్ లోని 21 బైక్ లు దగ్ధమయ్యాయి. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









