చెన్నైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది .. నలుగురు మృతి
- May 07, 2017
చెన్నైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అగ్నికి అహూతయ్యారు. వడపళనిలోని అపార్ట్ మెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇవి క్రమంగా అపార్ట్ మెంట్ అంతటా వ్యాపించాయి. దీంతో మీనాక్షి, పెల్వి, షాలిని, సంజయ్ మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సెల్లార్ లోని 21 బైక్ లు దగ్ధమయ్యాయి. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







