రమదాన్ సందర్భంగా షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- May 24, 2017
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో వివిధ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఆఫ్ దుబాయ్, కౌన్సిలర్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ వెల్లడించారు. ఈ క్షమాభిక్ష, ఖైదీ కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపుతుందన్నారు. వివిధ దేశాలకు చెందినవారికి ఈ క్షమాభిక్ష లభించనుంది. మొత్తం 1,014 మంది ఖైదీలు క్షమాభిక్ష పొందనున్నారు. షేక్ మొహమ్మద్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టిందన్నారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 977 మంది ఖైదీలను విడుదల చేయాల్సిందిగా ఆదేశించిన మరుసటి రోజు ఈ ఆదేశం వచ్చింది.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









