వలస ఖైదీలకు వ్యాపారవేత్త ఉపశమనం
- May 24, 2017
మనామా: కింగ్డమ్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జైళ్ళలో మగ్గుతున్న 400 మంది ఖైదీలకు శుభవార్త అందించారు. కోర్టులు విధించిన జరీమానాలు చెల్లించలేనివారు, అలాగే అప్పులు చేసి వాటిని తీర్చలేనివారు - ఇలా జైళ్ళలో మగ్గుతున్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారాయన. ప్యూర్ గోల్డ్ గ్రూప్ ఫౌండర్ మరియు ఛైర్మన్ ఫిరోజ్ మర్చంట్, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాల్ని వెల్లడించారు. జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ అండ్ ఇంటీరియర్ మినిస్ట్రీస్తో ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారాయన. ప్రస్తుతం 10,000 బహ్రెయినీ దినార్స్ని ఈ కార్యక్రమం కోసం తమ గ్రూపు వెచ్చించనున్నట్లు వివరించారాయన. ఏడాదికి 120,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేసి, ఖైదీలకు ఉపశమనం కల్పించనున్నట్లు తమ వ్యూహాల్ని వెల్లడించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ నిర్నయం తీసుకున్నట్లు మర్చంట్ చెప్పారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







