ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని అమెరికా ఎంబసీ వద్ద భారీ పేలుడు
- June 08, 2017
ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని అమెరికా ఎంబసీ కార్యాలయ సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం జరిగింది. ఇది తీవ్రవాద చర్యగా భావిస్తున్నారు.
గుర్తు తెలియని ఓ వ్యక్తి పేలుడు పదార్థాన్ని అమెరికా ఎంబసీ సమీపంలో విసిరాడని విచారణ అధికారులు వెల్లడించారు. దీనిపై అమెరికా ఎంబసీ స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









