ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని అమెరికా ఎంబసీ వద్ద భారీ పేలుడు
- June 08, 2017
ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని అమెరికా ఎంబసీ కార్యాలయ సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం జరిగింది. ఇది తీవ్రవాద చర్యగా భావిస్తున్నారు.
గుర్తు తెలియని ఓ వ్యక్తి పేలుడు పదార్థాన్ని అమెరికా ఎంబసీ సమీపంలో విసిరాడని విచారణ అధికారులు వెల్లడించారు. దీనిపై అమెరికా ఎంబసీ స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









