ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని అమెరికా ఎంబసీ వద్ద భారీ పేలుడు
- June 08, 2017
ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని అమెరికా ఎంబసీ కార్యాలయ సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం జరిగింది. ఇది తీవ్రవాద చర్యగా భావిస్తున్నారు.
గుర్తు తెలియని ఓ వ్యక్తి పేలుడు పదార్థాన్ని అమెరికా ఎంబసీ సమీపంలో విసిరాడని విచారణ అధికారులు వెల్లడించారు. దీనిపై అమెరికా ఎంబసీ స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







