శ్రీదేవి అనిల్కపూర్తో సీక్వెల్కి ప్లాన్
- June 18, 2017
శ్రీదేవి- అనిల్కపూర్ జంటగా వచ్చిన మూవీ 'మిస్టర్ ఇండియా'. 30 ఏళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్లోనే బ్లాక్బస్టర్
హిట్గా నిలిచింది. ఇందులోని ఐ లవ్యూ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు సీక్వెల్కి ప్లాన్
చేస్తున్నారు. ఇందులోనూ వీళ్లిద్దరే నటించనున్నట్లు బాలీవుడ్ సమాచారం. 'మామ్' సినిమా రిలీజ్ తర్వాత 'మిస్టర్ ఇండియా 2' షూటింగ్ మొదలుకావచ్చని అంటున్నారు. గతంలో శేఖర్ కపూర్ డైరెక్ట్ చేయగా, కొత్త దర్శకుడి ఎంపిక కోసం యూనిట్ సెర్చింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







