శమంతకమణి ప్రీ-రిలీజ్ ఈవెంట్
- July 03, 2017
నలుగురు యంగ్ హీరోలు.. సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్ నటిస్తున్న 'శమంతకమణి' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించాలని మేకర్స్ యోచిస్తున్నారు. సోమవారం జరగనుందీ ఫంక్షన్.
'భలే మంచి రోజు' చిత్రం ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్కు బాలయ్య, పూరీ జగన్నాథ్ చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారని సమాచారం. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
5 కోట్ల ఖరీదు చేసే శమంతకమణి అనే విలాసవంతమైన కారు కోసం ఈ హీరోలు పడరాని పాట్లు పడడమే ఈ చిత్రం థీమ్. కామెడీ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న 'శమంతకమణి' చిత్రం త్వరలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన







