బల్గేరియా పయణం అవుతున్న పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లు
- July 03, 2017
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న సంగతి విధితమే.. ఇప్పటికే ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం బల్గేరియా పయణం అవుతున్నదట.. చిరంజీవి ఖైదీ నెంబర్.150 సినిమాలో సాంగ్స్ ను బల్గేరియాలోని అందమైన లొకేషన్ల లో చిత్రీకరించిన సంగతి విధితమే.. తాజాగా తమ్ముడు తన సినిమా లోని సాంగ్స్ కోసం బల్గేరియా పయణం అవుతున్నాడు.. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయెల్ నటిస్తుండగా.. ఆది పినిశెట్టి పవన్ తమ్ముడిగా.. పోసాని కీలక పాత్రలో నటిస్తున్నారు.. అనిరుధ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించినట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ తొలిసారిగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









