బల్గేరియా పయణం అవుతున్న పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లు
- July 03, 2017
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న సంగతి విధితమే.. ఇప్పటికే ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం బల్గేరియా పయణం అవుతున్నదట.. చిరంజీవి ఖైదీ నెంబర్.150 సినిమాలో సాంగ్స్ ను బల్గేరియాలోని అందమైన లొకేషన్ల లో చిత్రీకరించిన సంగతి విధితమే.. తాజాగా తమ్ముడు తన సినిమా లోని సాంగ్స్ కోసం బల్గేరియా పయణం అవుతున్నాడు.. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయెల్ నటిస్తుండగా.. ఆది పినిశెట్టి పవన్ తమ్ముడిగా.. పోసాని కీలక పాత్రలో నటిస్తున్నారు.. అనిరుధ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించినట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ తొలిసారిగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









