బల్గేరియా పయణం అవుతున్న పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లు
- July 03, 2017
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న సంగతి విధితమే.. ఇప్పటికే ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం బల్గేరియా పయణం అవుతున్నదట.. చిరంజీవి ఖైదీ నెంబర్.150 సినిమాలో సాంగ్స్ ను బల్గేరియాలోని అందమైన లొకేషన్ల లో చిత్రీకరించిన సంగతి విధితమే.. తాజాగా తమ్ముడు తన సినిమా లోని సాంగ్స్ కోసం బల్గేరియా పయణం అవుతున్నాడు.. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయెల్ నటిస్తుండగా.. ఆది పినిశెట్టి పవన్ తమ్ముడిగా.. పోసాని కీలక పాత్రలో నటిస్తున్నారు.. అనిరుధ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించినట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ తొలిసారిగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







