బల్గేరియా పయణం అవుతున్న పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లు
- July 03, 2017
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న సంగతి విధితమే.. ఇప్పటికే ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం బల్గేరియా పయణం అవుతున్నదట.. చిరంజీవి ఖైదీ నెంబర్.150 సినిమాలో సాంగ్స్ ను బల్గేరియాలోని అందమైన లొకేషన్ల లో చిత్రీకరించిన సంగతి విధితమే.. తాజాగా తమ్ముడు తన సినిమా లోని సాంగ్స్ కోసం బల్గేరియా పయణం అవుతున్నాడు.. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయెల్ నటిస్తుండగా.. ఆది పినిశెట్టి పవన్ తమ్ముడిగా.. పోసాని కీలక పాత్రలో నటిస్తున్నారు.. అనిరుధ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించినట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ తొలిసారిగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







