అజ్మాన్ లో వర్షం వలన కలిగిన నష్టాన్ని పరిష్కరించడానికి అధికారులు
- July 17, 2017
ఇటీవల కురిసిన భారీ వర్షం వలన కలిగే నష్టాన్ని పరిష్కరించేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని అజ్మాన్ మున్సిపాలిటీ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఛైర్మన్ అజ్మాన్ షేక్ రషీద్ బిన్ హుమిద్ అల్ నూయిమి సూచించారు. అల్ మన్మా ప్రాంతంలో సమర్థవంతమైన సహాయ చర్యలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వర్షాలు, వాతావరణ పరిస్థితులు గురువారం, అజ్మాన్లోని అల్ మన్మా ప్రాంతాన్ని తీవ్ర నష్టానికి గురిచేసేయని ఆయన చెప్పారు. డిపార్ట్మెంట్ అత్యవసర బృందాలు తడి వాతావరణంతో బాధపడుతున్న ప్రజలకు సహాయం అందించే ప్రయత్నం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.రహదారులు, భవనాలు మరియు ప్రజా ప్రయోజనాల పరిస్థితి నష్టం అంచనా వేయడానికి నివాస పరిసరాలను పర్యవేక్షిస్తూ, కమ్యూనిటీ సభ్యుల ఆరోగ్యం మరియు భద్రతను నిర్ధారించడానికి నివాసితుల పరిస్థితులను పరిశీలించారు. డైరెక్టర్ జనరల్ డిపార్ట్మెంట్ అన్ని నష్టాలను మరమ్మత్తు చేయడానికి పని యొక్క పురోగతిపై దఆయన సమీక్షించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







