పనీర్ దిల్కుష్
- July 22, 2017
కావలసిన పదార్థాలు: పనీర్ - 100 గ్రా., పిస్తా -50 గ్రా., చీజ్ - 20 గ్రా., టమోటా గుజ్జు - 200 గ్రా., మొక్కజొన్న పిండి -10 గ్రా., పచ్చిమిర్చి తరుగు - 10గ్రా., యాలకుల పొడి - 10 గ్రా., మిరియాల పొడి - 5 గ్రా., గరం మసాలా పొడి - 5 గ్రా., మెంతి ఆకు - 5 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్టు - 50 గ్రా., తాజాక్రీమ్ - 30 గ్రా., నూనె- 20 గ్రా., ఉప - రుచికి తగినంత, కుంకుమపువ్వు - 4 కాడలు.
తయారుచేసే విధానం: పనీర్ను మెత్తగా చేసి మొక్కజొన్నపిండి, చీజ్లతో కలిపి ముద్దలా చేసి 7 సమభాగాల ఉండలుగా చేసుకోవాలి. వాటికి పిస్తా పపని అక్కడక్కడా గుచ్చి పక్కనుంచుకోవాలి. దళసరి అడుగున్న కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్టుని వేగించాలి. తర్వాత టమోటా గుజ్జుని కలిపి, మిగతా పదార్థాలన్నీ వేయాలి. పనీర్ ఉండల్ని కూడా ఇందులో కలిపి 10 నిమిషాల పాటు ఉడికించాలి. దించేముందు క్రీమ్ వేసి, కుంకుమ పువ్వుతో అలంకరించాలి.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!