అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి యాంకర్లు గా సునీత,సాయికుమార్ ..!
- October 21, 2015
దసరా రోజున ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఈ కార్యక్రమం జరిగే ఉద్దండరాయుని పాలెం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోదీతోపాటు విదేశాల నుంచి ప్రతినిధులు, బిజినెస్మేన్లు హాజరుకానున్నారు. ప్రత్యేక ఆకర్షణ కోసం సినీ హంగులు అద్దుతోంది ప్రభుత్వం. పాటలు, సంగీత కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకోనున్నాయి. సినీనటుడు సాయికుమార్, గాయని సునీత ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరిస్తారు. చారిత్రాత్మక ఘట్టానికి యాంకరింగ్ చేసే అవకాశం రావడం తమ అదృష్టమని సునీత, సాయికుమార్లు అంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







