సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న హారర్ థ్రిల్లర్ "షాలిని'
- August 16, 2017
హర్రర్ సినిమాలు ఇష్టపడే వారికి కోసం షాలిని వచ్చేస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఫిల్మ్ రీసెంట్ గా సెన్సెర్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వాళ్లు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆప్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ రిలీజ్ చేశారు. స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకం ఫై ఈ సినిమా తెరకెక్కింది. ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్సిల్ ఫెమ్ షెరాజ్ దర్శకత్వంలో"లయన్" సాయి వెంకట్ సమర్పణలో పి. వి. సత్యనారాయణ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకులను భయపెటడానికి వెండితెర పై రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







