మార్గంలో ఇక ట్రాఫిక్ లైట్లు మెరుస్తూ కనబడనున్నాయి

- August 17, 2017 , by Maagulf
మార్గంలో ఇక ట్రాఫిక్ లైట్లు మెరుస్తూ కనబడనున్నాయి

రాజ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ త్వరలోనే ఐదు సార్లు వెలిగి ఆరుతూ  వాహనకారులను హెచ్చరించడానికి వాటి రంగును మార్చడానికి సర్దుబాటు చేయబడతాయి, ఈ చర్యను ఎంపీ మొహమ్మద్ అల్ మరాఫీ ప్రతిపాదించగా ప్రధాన మంత్రి శ్రీశ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ క్యాబినెట్ సమావేశంలో అల్ ఖలీఫా. ఈ  ట్రాఫిక్ సిగ్నల్స్ సర్దుబాటు ,నవీకరించడంకు ఆమోదం తెలిపి మార్పునకు అంగీకరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎరుపు రంగు నుంచి పచ్చని రంగులోకి మార్ ముందు అనేక సార్లు " మిణుకు మిణుకు " ( బ్లింక్ ) రాజ్యంలోని వివిద కూడళ్ళ వద్ద ప్రమాదాలు మరియు ఉల్లంఘనలను తగ్గించటానికి అల్ మరాఫీ ప్రతిపాదించిన నిర్ణయం పలు అనుకూల ఫలితాలు ఇవ్వనున్నాయి. ప్రతినిధుల సభలో హ్యూమన్ రైట్స్ కమిటీకి నాయకత్వం వహించే ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఆధునీకరించేంచిన ట్రాఫిక్ లైట్లు ఐదు రంగులను కల్గి ఉంటుంది. ఆకుపచ్చ నుండి పసుపు మరియు ఎరుపు రంగు మారగానే డ్రైవర్లు వెంటనే తమ వాహనాలను ఆపడానికి అప్రమత్తం చేయడానికి దోహదపడనుందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com