భాగ్యనగరంలో మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్
- August 18, 2017భాగ్యనగరం మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ కు వేదిక అయింది. దేశ వ్యాప్తంగా పది నగరాల్లో మిస్టర్ అండ్ మిస్ ఇండియా అడిషన్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఈ నెల 21 నుంచి ఐదురోజుల పాటు గ్రాండ్ ఫైనల్స్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ కు సంబంధించిన బ్రోచర్ ను సినీ నటులు నాగ అన్వేష్, సోనియాలు ఆవిష్కరించారు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కని వేదిక అని... మిస్టర్ మిస్ ఇండియా టైటిల్ దక్కించుకున్న వారికి సినిమాల్లో నటించే అవకాశం కలుగుతుందని నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్