సౌదీ అరేబియాలో తీవ్రవాదికి మరణ శిక్ష
- August 26, 2017
ఖాతిఫ్లో సెక్యూరిటీ ఫోర్సెస్ని చంపేందుకోసం బాంబులు పేల్చిన తీవ్రవాదికి స్పెషలైజ్డ్ క్రిమినల్ కోర్ట్ మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మరో ఇద్దరిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారిలో ఒకరికి 21 ఏళ్ళు ఇంకొకరికి 23 ఏళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. సెక్యూరిటీ ఫోర్సెస్ని చంపేందుకోసం ఇద్దరు వ్యక్తుల్ని మొదటి వ్యక్తి నియమించాడు. ఈ ఘటనలో ఇద్దరూ చనిపోయారు. మొదటి వ్యక్తి వద్ద నుంచి భారీగా ఆయుధాల్ని సైతం అధికారులు విచారణ సందర్భంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకో ఇద్దరు దోషుల విషయానికొస్తే, టారౌట్ పోలీస్ స్టేషన్పై పెట్రోల్ బాంబులతో దాడి జరిపిన కేసులో వీరు దోషులుగా తేలారు. శిక్ష అనంతరం వీరిపై ట్రావెల్ బ్యాన్ అమల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







