ఆన్లైన్లో హజ్ యాత్రీకులకు మెట్రో టిక్కెట్స్
- August 26, 2017
మక్కా రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో హజ్ యాత్రీకులకు మెట్రో టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించింది. ఐదు కేటగిరీల్లో టిక్కెట్ల అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో కేటగిరీకీ ఒక్కో కలర్ని ఫిక్స్ చేశారు. మినా 1, ముజ్దాలియా 1 , అరాఫత్1 స్టేషన్లకు పర్పుల్ టిక్కెట్స్, మినా2, ముజ్దాలిఫా 2, అరాఫత్ 2 స్టేషన్లకు ఆరెంజ్ టిక్కెట్, మినా 3, ముజ్దాఫాలియా 3, అరాఫత్ 3 స్టేషన్లకు బ్లూ టిక్కెట్, బ్రౌన్ టిక్కెట్స్ అన్ని స్టేషన్లకు తఫ్రీక్ పరిధిలో, గ్రీన్ టిక్కెట్స్ అన్ని స్టేషన్లకీ ఏ టైమ్లో అయినా వర్తించేలా ఈ విధానం అమల్లోకి తెచ్చారు. హజ్ సందర్బంగా 350,000కి పైగా యాత్రీకులు భద్రతతో కూడిన ప్రయాణం పొందగలరని అధికారిక ప్రతినిథి జలాల్ కాకి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







