క్వాలిటీ కంట్రోల్ క్యాంపెయిన్ ఉధృతం
- August 30, 2017
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇన్వెస్టిమెంట్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి తనిఖీల్ని ముమ్మరం చేసింది. మక్కా, మీదీనాల్లో హజ్ సీజన్ సందర్భంగా ఈ తనిఖీల్ని ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. షాపులు, బూత్స్, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, ట్రక్కులు వంటి వాటిలోల తనిఖీలను నిర్వహించడం జరుగుతోంది. ఐస్ ఫ్యాక్టరీలు, రెడీ మేడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ కంపెనీలు, డైరీలు, బేకరీలు, లైవ్ స్టాక్ కంపెనీలు, టెంట్ మరియు ఫర్నిచర్ షాపులతో మినిస్ట్రీ కో-ఆర్డినేట్ చేస్తోంది. తద్వారా యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







