క్వాలిటీ కంట్రోల్ క్యాంపెయిన్ ఉధృతం
- August 30, 2017
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇన్వెస్టిమెంట్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి తనిఖీల్ని ముమ్మరం చేసింది. మక్కా, మీదీనాల్లో హజ్ సీజన్ సందర్భంగా ఈ తనిఖీల్ని ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. షాపులు, బూత్స్, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, ట్రక్కులు వంటి వాటిలోల తనిఖీలను నిర్వహించడం జరుగుతోంది. ఐస్ ఫ్యాక్టరీలు, రెడీ మేడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ కంపెనీలు, డైరీలు, బేకరీలు, లైవ్ స్టాక్ కంపెనీలు, టెంట్ మరియు ఫర్నిచర్ షాపులతో మినిస్ట్రీ కో-ఆర్డినేట్ చేస్తోంది. తద్వారా యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







