క్వాలిటీ కంట్రోల్ క్యాంపెయిన్ ఉధృతం
- August 30, 2017
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇన్వెస్టిమెంట్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి తనిఖీల్ని ముమ్మరం చేసింది. మక్కా, మీదీనాల్లో హజ్ సీజన్ సందర్భంగా ఈ తనిఖీల్ని ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. షాపులు, బూత్స్, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, ట్రక్కులు వంటి వాటిలోల తనిఖీలను నిర్వహించడం జరుగుతోంది. ఐస్ ఫ్యాక్టరీలు, రెడీ మేడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ కంపెనీలు, డైరీలు, బేకరీలు, లైవ్ స్టాక్ కంపెనీలు, టెంట్ మరియు ఫర్నిచర్ షాపులతో మినిస్ట్రీ కో-ఆర్డినేట్ చేస్తోంది. తద్వారా యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









