క్వాలిటీ కంట్రోల్ క్యాంపెయిన్ ఉధృతం
- August 30, 2017రియాద్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇన్వెస్టిమెంట్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి తనిఖీల్ని ముమ్మరం చేసింది. మక్కా, మీదీనాల్లో హజ్ సీజన్ సందర్భంగా ఈ తనిఖీల్ని ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. షాపులు, బూత్స్, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, ట్రక్కులు వంటి వాటిలోల తనిఖీలను నిర్వహించడం జరుగుతోంది. ఐస్ ఫ్యాక్టరీలు, రెడీ మేడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ కంపెనీలు, డైరీలు, బేకరీలు, లైవ్ స్టాక్ కంపెనీలు, టెంట్ మరియు ఫర్నిచర్ షాపులతో మినిస్ట్రీ కో-ఆర్డినేట్ చేస్తోంది. తద్వారా యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం