మెడ సౌందర్యాన్ని మెరుగు పెంచే ఎగ్ ప్యాక్
- August 30, 2017
ముఖాన్ని స్క్రబ్ చేసేటప్పుడు మెడపై కూడా స్క్రబ్ చేయాలి. మెడ భాగంలోనే చెమట పడుతుంది. అందుకే ముఖానికి స్క్రబ్ వేస్తే.. తప్పకుండా మెడకు కూడా స్క్రబ్ చేయాలంటున్నారు బ్యూటీషియన్లు. తద్వారా మృతకణాలు తొలగిపోతాయి. ముడతలకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్డులోని తెల్లసొనలో ఒక స్పూన్ తేనె చేర్చి మెడకు పూతలా వేసుకోవాలి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. ముడతలను దూరం చేసుకోవచ్చు. నిత్య యవ్వనులుగా కనిపిస్తారు.
అలాగే ఓట్స్ను ఉడికించి.. ఆరబెట్టుకోవాలి. ఆ మిశ్రమంలో కోడిగుడ్డు తెల్లసొన, నిమ్మరసం ఒక స్పూన్ చేర్చి మెడకు ప్యాక్లా వేసుకుంటే ముడతలను దూరం చేసుకోవచ్చు. ఇలా 15 రోజులకు ఓ సారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పీచ్ పండ్లు పెరుగు, తేనె కలిపి మెడకు రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. నల్లటి వలయాలు, ముడతలు దూరమవుతాయి. సౌందర్యం మెరుగవుతుంది. విటమిన్ క్యాప్సూల్స్ లేదా క్రీములను రాత్రి నిద్రించేందుకు ముందు మెడకు రాసి మసాజ్ చేస్తూ వస్తే.. నల్లటి వలయాలు తొలగిపోతాయి.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







