అందాల నటి సావిత్రి తన ఆఖరి రోజులు కార్ షెడ్ లోనే గడిపారు
- September 08, 2017నటి సావిత్రి గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు ఆమె సన్నిహితురాలు... ప్రముఖ పాటల రచయిత ఆరుద్ర సతీమణి రామలక్ష్మి. ఇటివలే ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ....సావిత్రి రూపం తగ్గట్టు గానే చాలా మంచి మనిషి. తన ఇంటికి ఎవరు వచ్చినా చేయికడిగి వెళ్లాల్సిందే. ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ధైర్యంతో వాటాన్నింటినీ ఎదుర్కుంది. జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్న సావిత్రికి విజయచాముండేశ్వరి, సతీష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారిని, ఆమె సహాయం కోరి వచ్చినవారిని ఆమె ఎప్పుడు కాదనలేదు. ఆమె ఆశ్రయం కొరి వచ్చిన వారికి ఆదరించడంలో సావిత్రిని మించినవారు లేరు అంటే అతిశయోక్తికాదేమో. కానీ ఆమె చివరి రోజుల్లో దుర్భరమైన దారిద్ర్యం అనుభవించారని....తుది శ్వాస విడిచే వరకు ఆమె కారు షెడ్డులో జీవనం కొనసాగించారని రామలక్ష్మి తెలిపింది.
తాజా వార్తలు
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..