అందాల నటి సావిత్రి తన ఆఖరి రోజులు కార్ షెడ్ లోనే గడిపారు
- September 08, 2017
నటి సావిత్రి గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు ఆమె సన్నిహితురాలు... ప్రముఖ పాటల రచయిత ఆరుద్ర సతీమణి రామలక్ష్మి. ఇటివలే ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ....సావిత్రి రూపం తగ్గట్టు గానే చాలా మంచి మనిషి. తన ఇంటికి ఎవరు వచ్చినా చేయికడిగి వెళ్లాల్సిందే. ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ధైర్యంతో వాటాన్నింటినీ ఎదుర్కుంది. జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్న సావిత్రికి విజయచాముండేశ్వరి, సతీష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారిని, ఆమె సహాయం కోరి వచ్చినవారిని ఆమె ఎప్పుడు కాదనలేదు. ఆమె ఆశ్రయం కొరి వచ్చిన వారికి ఆదరించడంలో సావిత్రిని మించినవారు లేరు అంటే అతిశయోక్తికాదేమో. కానీ ఆమె చివరి రోజుల్లో దుర్భరమైన దారిద్ర్యం అనుభవించారని....తుది శ్వాస విడిచే వరకు ఆమె కారు షెడ్డులో జీవనం కొనసాగించారని రామలక్ష్మి తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







