ప్రపంచశాంతి-న్యాయం, ఉగ్రవాద వ్యతిరేక పోరు సదస్సు
- October 29, 2015
రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇండో-అరబ్ ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సుకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షత వహించే ఈ సదస్సులో పలు రాష్ర్టాల హోం మంత్రులు హాజరవుతున్నారు. ప్రపంచశాంతి-న్యాయం, ఉగ్రవాద వ్యతిరేక పోరు అనే అంశంపై జరగనున్న ఈ సదస్సులో వివిధ రాష్ర్టాలు తీసుకోవాల్సిన చర్యల గురించి రాజ్నాథ్సింగ్ వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి నాయిని నర్సింహారెడ్డి సదస్సులో వివరిస్తారు. ఉగ్రవాద, తీవ్రవాద చర్యలకు తావులేని విధంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యల గురించి ఈ సదస్సుకు తెలియజేస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







