ఆరోగ్యం, విద్య నిమిత్తం రూ.77 వేల కోట్ల విరాళంగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు
- September 24, 2017
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్క్ ఎంత సంపాదిస్తాడో అంత ఆపన్నులకోసం ఖర్చు పెడతాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, విద్య అభివృద్ధి నిమిత్తం రూ.77 వేల కోట్ల పైచిలుకు విరాళంగా అందించేందుకు సిద్దమైనారు. ఆయన తన కంపెనీలో 35-75 మిలియన్ వాటాలను విక్రయించాలని ప్రతిపాదించారు. ఈ వాటాల మొత్తం సుమారు రూ.77 వేల కోట్ల పై చిలుకే. రాగల 18 నెలల్లో కేవలం వితరణ కార్యక్రమాలకే ఖర్చు పెట్టనున్నారు. ఫేస్బుక్ వ్యాపారం బాగా ఉందని, ఛారిటీ పై మరో ఇరవై ఏళ్ల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని జుకెర్ అన్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









