ఆరోగ్యం, విద్య నిమిత్తం రూ.77 వేల కోట్ల విరాళంగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు
- September 24, 2017
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్క్ ఎంత సంపాదిస్తాడో అంత ఆపన్నులకోసం ఖర్చు పెడతాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, విద్య అభివృద్ధి నిమిత్తం రూ.77 వేల కోట్ల పైచిలుకు విరాళంగా అందించేందుకు సిద్దమైనారు. ఆయన తన కంపెనీలో 35-75 మిలియన్ వాటాలను విక్రయించాలని ప్రతిపాదించారు. ఈ వాటాల మొత్తం సుమారు రూ.77 వేల కోట్ల పై చిలుకే. రాగల 18 నెలల్లో కేవలం వితరణ కార్యక్రమాలకే ఖర్చు పెట్టనున్నారు. ఫేస్బుక్ వ్యాపారం బాగా ఉందని, ఛారిటీ పై మరో ఇరవై ఏళ్ల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని జుకెర్ అన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







