పశ్చిమ బెంగాల్‌లో కలకత్తా అమ్మవారికి 22 కేజీల బంగారంతో డిజైనర్ శారీ

- September 25, 2017 , by Maagulf
పశ్చిమ బెంగాల్‌లో కలకత్తా అమ్మవారికి 22 కేజీల బంగారంతో డిజైనర్ శారీ

పశ్చిమ బెంగాల్‌లో దసరా నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు బెంగాలీయులు.  కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అందులో నెలకొల్పిన అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  పూజా కమిటీ అమ్మవారికోసం 22 కేజీల బంగారంతో తయారు చేయించిన చీరను ధరింప జేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్ని మిత్ర పౌల్ ఈ చీరను డిజైన్ చేశారు. 50 మంది నిపుణులు ఈ చీర తయారీ కోసం పని చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com