పశ్చిమ బెంగాల్లో కలకత్తా అమ్మవారికి 22 కేజీల బంగారంతో డిజైనర్ శారీ
- September 25, 2017
పశ్చిమ బెంగాల్లో దసరా నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు బెంగాలీయులు. కోల్కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్లో ఏర్పాటు చేసిన మండపం, అందులో నెలకొల్పిన అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూజా కమిటీ అమ్మవారికోసం 22 కేజీల బంగారంతో తయారు చేయించిన చీరను ధరింప జేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్ని మిత్ర పౌల్ ఈ చీరను డిజైన్ చేశారు. 50 మంది నిపుణులు ఈ చీర తయారీ కోసం పని చేశారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









