పశ్చిమ బెంగాల్లో కలకత్తా అమ్మవారికి 22 కేజీల బంగారంతో డిజైనర్ శారీ
- September 25, 2017
పశ్చిమ బెంగాల్లో దసరా నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు బెంగాలీయులు. కోల్కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్లో ఏర్పాటు చేసిన మండపం, అందులో నెలకొల్పిన అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూజా కమిటీ అమ్మవారికోసం 22 కేజీల బంగారంతో తయారు చేయించిన చీరను ధరింప జేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్ని మిత్ర పౌల్ ఈ చీరను డిజైన్ చేశారు. 50 మంది నిపుణులు ఈ చీర తయారీ కోసం పని చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!







