520 సంస్థలకు గుర్తింపు, కస్టమ్స్, ట్యాక్స్ మినహాయింపులు
- September 26, 2017
మస్కట్: సుమారు 520 సంస్థలకు ఆథరైజేషన్, అలాగే కస్టమ్స్ మరియు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ 2017 తొలి క్వార్టర్లో మంజూరు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలానికి ఈ సంఖ్య 315గా ఉంది. తొలి క్వార్టర్లో ఇండస్ట్రియల్ ఆథరైజేషన్స్ 44కి చేరుకుంది. గత ఏడాది ఈ సంఖ్య 238గా ఉంది. కస్టమ్స్ ఎగ్జంప్షన్స్ ఈసారి 73 ఉండగా, గత ఏడాది ఈ సంఖ్య కేవలం 7 మాత్రమే. 2030 నేషనల్ ఎకానమీ ప్లానింగ్లో బాగంగా ఇండస్ట్రీస్కి మెరుగైన అవకాశాలు కల్పిస్తామనీ, లాంగ్ టెర్మ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీని అమలు చేస్తామని మినిస్ట్రీ భరోసా ఇస్తోంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







