రియల్ లైఫ్ లోనూ ప్రభాస్ హీరోయే
- September 29, 2017
కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ దేశంలోని పలువురు ప్రముఖులకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఇందులో బాగంగా టాలీవుడ్ కు సంబధించి.. రాజమౌళి, మోహన్బాబు, ప్రభాస్, మహేశ్బాబు తదితరులకు నరేంద్రమోదీ లేఖలు రాశారు.
ఈ లేఖపై తాజాగా ప్రభాస్ స్పదించాడు. " డియర్ ఆల్. పరిశుభ్రతకు ఎంతో విలువిచ్చిన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నేనూ భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నాను. నా దేశాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం ఓ పౌరుడిగా అది నా బాధ్యతే కాదు అలవాటు కూడా. నాలాగే మీరూ ఆలోచించి భారతదేశం శుభ్రంగా ఉండేలా మీ వంతు కృషిచేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడున్న దానికంటే మన దేశం మరింత అందంగా తయారవుతుంది. జై హింద్" అని సోషల్ మీడియా వేదికగా కోరాడు ప్రభాస్.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









