5 వేల మంది టాటా టెలికాం గ్రూప్ ఉద్యోగులకు ఉద్వాసన

- October 09, 2017 , by Maagulf
5 వేల మంది టాటా టెలికాం గ్రూప్ ఉద్యోగులకు ఉద్వాసన

నష్టాల్లో కూరుకుపోయిన తమ టెలికాం కంపెనీని త్వరలోనే మూసివేయబోతున్నామని టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. టాటా గ్రూప్ తన 21 ఏళ్ల ఫోన్ సర్వీస్ వెంచర్ టాటా టెలిసర్వీసెస్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పబోతోంది.  ఈ ప్రక్రియలో దాదాపు 5 వేల మందిని ఇంటికి పంపనుంది.  ముందుగా కంపెనీ నుంచి వదిలి వెళ్లేవారికి మంచి ప్యాకేజీని కూడా ఆఫర్ చేస్తోంది.  సీనియర్ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ప్రవేశ పెట్టడంతో పాటు, నైపుణ్యం కలిగిన కొంతమంది ఉద్యోగులను మాత్రమే ఇతర గ్రూప్ కంపెనీలకు బదిలీ చేస్తున్నామని టాటా గ్రూప్ సీనియర్ అధికారి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com