బాలకృష్ణ కథానాయకుడిగా 'కర్ణ'
- October 09, 2017
బాలకృష్ణ కథానాయకుడిగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథా నాయిక. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, నయనతార, ప్రకాష్రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నటాషాతో పాటు ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ చిత్రానికి 'కర్ణ' అనే పేరుని ఖరారు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొదట 'జయసింహ', 'రెడ్డిగారు' తదితర పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా చిత్రబృందం 'కర్ణ' అనే పేరు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









