ఏపీఎ్‌ఫపీటీ ఆధ్వర్యంలో 54వేల పెట్రోల్‌ బంకులు సమ్మె

- October 09, 2017 , by Maagulf
ఏపీఎ్‌ఫపీటీ ఆధ్వర్యంలో 54వేల పెట్రోల్‌ బంకులు సమ్మె

ఏపీఎఫ్‌పీటీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ
 పలు డిమాండ్ల సాధన కోసం ఈనెల 13న పెట్రో డీలర్లు తలపెట్టిన బంద్‌లో దేశవ్యాప్తంగా 54వేల పెట్రోల్‌ బంకులు మూతపడనున్నాయని ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రో ట్రేడర్స్‌(ఏపీఎ్‌ఫపీటీ) రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం గుంటూరులో పెట్రో డీలర్లతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని సంఘాల భాగస్వామ్యంతో 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 13వ తేదీ అర్ధరాత్రి వరకు పెట్రోల్‌ అమ్మకాలు, కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వివరించారు. సమ్మెను విజయవంతం చేయాలని డీలర్లకు ఆయన పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com