ఏపీఎ్ఫపీటీ ఆధ్వర్యంలో 54వేల పెట్రోల్ బంకులు సమ్మె
- October 09, 2017ఏపీఎఫ్పీటీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ
పలు డిమాండ్ల సాధన కోసం ఈనెల 13న పెట్రో డీలర్లు తలపెట్టిన బంద్లో దేశవ్యాప్తంగా 54వేల పెట్రోల్ బంకులు మూతపడనున్నాయని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రో ట్రేడర్స్(ఏపీఎ్ఫపీటీ) రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం గుంటూరులో పెట్రో డీలర్లతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని సంఘాల భాగస్వామ్యంతో 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 13వ తేదీ అర్ధరాత్రి వరకు పెట్రోల్ అమ్మకాలు, కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వివరించారు. సమ్మెను విజయవంతం చేయాలని డీలర్లకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ