తెలంగాణ, ఏపీ గవర్నర్ నరసింహన్కు మాతృవియోగం
- October 20, 2017
తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మీ(94) కన్నుమూశారు. నిద్రలోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు రాజ్భవన్ వర్గాలు ప్రకటించాయి. విజయలక్ష్మీ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్భవన్కు వెళ్లిన సీఎం కేసీఆర్.. విజయలక్ష్మీ పార్థివదేహాం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు.. విజయలక్ష్మీ మృతిపట్ల సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









