తెలంగాణ, ఏపీ గవర్నర్ నరసింహన్‌కు మాతృవియోగం

- October 20, 2017 , by Maagulf
తెలంగాణ, ఏపీ గవర్నర్ నరసింహన్‌కు మాతృవియోగం

తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మీ(94) కన్నుమూశారు. నిద్రలోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు రాజ్‌భవన్ వర్గాలు ప్రకటించాయి. విజయలక్ష్మీ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్.. విజయలక్ష్మీ పార్థివదేహాం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు.. విజయలక్ష్మీ మృతిపట్ల సంతాపం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com