ఒక్క ఆకుతో షుగర్ వ్యాధి కి చెక్.. మందులు అక్కర్లేదు...
- October 30, 2017
ప్రస్తుతం ఉన్న ఆధునీకరణ, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా చాలామంది బాధపడుతున్న సమస్య షుగర్ వ్యాధి. చూడటానికి చిన్న పేరే అయినా దీని బారిన పడితే వచ్చే కష్టాలు అన్నీఇన్నీ కావు. షుగర్కు ఎన్నో మందులు వాడేకంటే దీన్ని కంట్రోల్లో ఉంచేందుకు ఒక ఆకు వాడితే చాలంటున్నారు ఆయుర్వే నిపుణులు.
ఇన్సూలిన్ ఆకులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకటి తినాలి. అంతకుమించి తినకూడదు. ఇలా తింటే షుగర్ కోసం మందులు కూడా వాడనక్కర్లేదంటున్నారు నిపుణులు. ఈ ఆకులను వాడేటప్పుడు ముందు రోజులలో మందులను కూడా వేసుకోవాలి. దీని ప్రయోజనం చూస్తే ఆ తరువాత మందులను పూర్తిగా మానేస్తారు. ఈ ఆకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతుంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







