ఒక్క ఆకుతో షుగర్ వ్యాధి కి చెక్.. మందులు అక్కర్లేదు...
- October 30, 2017
ప్రస్తుతం ఉన్న ఆధునీకరణ, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా చాలామంది బాధపడుతున్న సమస్య షుగర్ వ్యాధి. చూడటానికి చిన్న పేరే అయినా దీని బారిన పడితే వచ్చే కష్టాలు అన్నీఇన్నీ కావు. షుగర్కు ఎన్నో మందులు వాడేకంటే దీన్ని కంట్రోల్లో ఉంచేందుకు ఒక ఆకు వాడితే చాలంటున్నారు ఆయుర్వే నిపుణులు.
ఇన్సూలిన్ ఆకులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకటి తినాలి. అంతకుమించి తినకూడదు. ఇలా తింటే షుగర్ కోసం మందులు కూడా వాడనక్కర్లేదంటున్నారు నిపుణులు. ఈ ఆకులను వాడేటప్పుడు ముందు రోజులలో మందులను కూడా వేసుకోవాలి. దీని ప్రయోజనం చూస్తే ఆ తరువాత మందులను పూర్తిగా మానేస్తారు. ఈ ఆకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







