మిస్టర్ ఇండియా సినిమా సీక్వెల్ తో శ్రీదేవి కూతురు ఎంట్రీ
- November 02, 2017
అతిలోక సుందరి శ్రీదేవి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి మిస్టర్ ఇండియా... బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఈ సినిమా శేఖర్ కపూర్ దర్శకత్వంలో 1987 లో రిలీజైంది. అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అయిన ఈ సినిమాలో శ్రీదేవి అందాలు.. అనిల్ కపూర్ యాక్షన్, అమ్రిష్ పురి.. "మొగాంబో" అంటూ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అనిల్ కపూర్ ఇమేజ్ ని ఛేంజ్ చేసిన ఈ సినిమా కు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు శ్రీదేవి భర్త.. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. కాగా ఈ సీక్వెల్ లో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించనున్నట్లు బీ టౌన్ వర్గాల టాక్. ఈ సినిమాతో జాన్వి తెరం గ్రేటం చేయనున్నట్లు టాక్. మిస్టర్ ఇండియా సీక్వెల్ లో శ్రీదేవి పాత్రలో జాన్వి ని ఎంపిక చేసుకొనున్నట్లు.. తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉన్నది. అంతేకాదు.. శ్రీదేవి గెస్ట్ రోల్ లో కనిపించనున్నదట.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









