స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందిన వైసీపీ అధినేత జగన్‌

- November 04, 2017 , by Maagulf
స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందిన వైసీపీ అధినేత జగన్‌

వైసీపీ అధినేత జగన్‌ విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత... స్వామివారిని కలిశారు. పాదయాత్రకు ముందు స్వామి ఆశీర్వాదం పొందారు. అనంతరం స్వరూపానందేంద్రం జగన్‌కు వెంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com