వచ్చే 48 గంటల్లో రాయలసీమ, దక్షిణకోస్తాల్లో భారీ వర్ష సూచన
- November 06, 2017మలయా ద్వీపకల్పంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది వచ్చే 48 గంటల్లో అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నది. తరువాత అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, దక్షిణకోస్తాల్లో వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో పొడివాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తెలంగాణలో పలుచోట్ల చలి వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం