వచ్చే 48 గంటల్లో రాయలసీమ, దక్షిణకోస్తాల్లో భారీ వర్ష సూచన
- November 06, 2017
మలయా ద్వీపకల్పంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది వచ్చే 48 గంటల్లో అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నది. తరువాత అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, దక్షిణకోస్తాల్లో వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో పొడివాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తెలంగాణలో పలుచోట్ల చలి వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









