వచ్చే 48 గంటల్లో రాయలసీమ, దక్షిణకోస్తాల్లో భారీ వర్ష సూచన
- November 06, 2017
మలయా ద్వీపకల్పంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది వచ్చే 48 గంటల్లో అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నది. తరువాత అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, దక్షిణకోస్తాల్లో వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో పొడివాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తెలంగాణలో పలుచోట్ల చలి వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష