పిల్లలకు పాలు ఇలా ఇస్తే చాలా డేంజర్..
- November 06, 2017
పిల్లల ఆరోగ్యానికి, శారీరక దారుఢ్యానికి ఎముకలు బలంగా ఉండేందుకు, ఎదుగుదలకు పాలు చాలా ఆరోగ్యం. పాలు తాగించడం మంచిదే. కానీ ఆ పాలను ఎలా తాగాలి అన్నదే ముఖ్యం. కొంతమంది పాలును పిండిన వెంటనే పిల్లలకు ఇచ్చేస్తారు. పిండిన వెంటనే పాలును గుమ్మపాలు అంటారు. పాలు పితికిన వెంటనే తాగితే ప్రమాదం. పిండిన పాలలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ పాలు తాగి పాలు పిల్లలకు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రావడానికి కారణమవుతుంది.
ఏ పాలనయినా బాగా వేడిచేసి గోరు వెచ్చగా అయిన తరువాత పిల్లలకు ఇవ్వాలి. పాలు అలా ఇవ్వడమే ఆరోగ్యకరం. పాలు పూర్తిగా చల్లారాక కూడా ఇవ్వకూడదు. నిల్వ ఉన్న పాలను కూడా పిల్లలకు ఇవ్వకూడదు. పాలు చిక్కగా ఉన్నప్పుడు పొయ్యి మీదే నీళ్లు పోసి ఆ తరువాత వేడి చేసి చల్లార్చి పిల్లలకు ఇవ్వాలి. పాలు వేడి చేసిన తరువాత కిందకు దించి ఇద్దామని అనుకోకూడదు. అలా చేస్తే నీళ్ళలోని బ్యాక్టీరియా వల్ల ఇబ్బందులు వస్తాయి. గేదె నుంచి తీసిన పాలను పిల్లలకు ఇవ్వడం ఆరోగ్యకరం అంటున్నారు వైద్యులు.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







