త్వరలో టీడీపీలో చేరుతున్నా వాణీ విశ్వనాథ్
- November 13, 2017
అనంతపురం జిల్లాలో నందమూరి బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నాటి నటి వాణి విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంలో చంద్రబాబు పై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తాను రాజకీయాల్లో ఉన్నా లేక పోయిన తన మద్దతూ మాత్రం చంద్రబాబుకే అని తెలిపింది. చంద్రబాబు గొప్ప నాయకుడని... ఆయన ప్రవేశ పెట్టిన అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని...ప్రజల శ్రేయస్సు కోసం ఆయన అహర్నిశలు కష్టపడేమనస్థత్వాని అభినందిస్తున్నానని వాణి తెలిపింది. అందుకే టీడీపీ చేరుతున్నానని తెలిపింది. పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందని...అది టీడీపీ ద్వారా నేరవేరుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









