హెలిక్యాప్టర్, విమానం ఢీ
- November 17, 2017
వాడిసన్ :హెలిక్యాప్టర్, విమానం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ ఘటన వాడిసన్ సమీపంలో చోటు చేసుకొంది. ప్రాణాలు కాపాడడమే తమ ప్రాధాన్యతగా పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి గురైన హెలిక్యాప్టర్, విమానం వైకోంబ్ ఎయిర్ పార్క్కు సంబంధించినవి. ప్రమాదానికి గురైన విమానం సెసినీ 152 .
స్థానిక కాలమాన ప్రకారంగా 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకొందని వైకోంబ్ విమాన అధికారులు ప్రకటించారు. ఈ ఘటన స్థలంలో ఫైరింజన్లు అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ ఘటన కారణంగా వాడిసన్ సమీపంలో రోడ్డు మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది.
తాజా వార్తలు
- హజ్ వ్యాక్సినేషన్.. ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కీలక అప్డేట్..!!
- నేబర్ హత్య..వ్యక్తి పై విచారణ..మానసిక పరిస్థితి సరిగ్గా లేదా?
- కువైట్లో డ్రైవర్ను చంపిన ఓనర్ కు ఉరిశిక్ష..!!
- యూఏఈలో ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలు..!!
- ఈద్ అల్-అధా..కువైట్ లో జూన్ 5-9 వరకు సెలవులు..!!
- మక్కాలో నలుగురు చైనా జాతీయులు అరెస్టు..!!
- తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల..
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..