కోటి మార్క్ను కొట్టేసిన ఎయిర్ ఇండియా
- November 17, 2017ముంబయి : మొట్ట మొదటి సారి విమాన ప్రయాణికుల సంఖ్య కోటి మార్క్ను చేరింది. ఈ ఏడాది అక్టోబర్లో 10.45 మిలియన్లుగా నమోదయ్యిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) శుక్రవారం వెల్లడించింది. గతేడాది ఇదే మాసం ప్రయాణికులతో పోల్చితే ఏకంగా 20.52 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా 80 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకుందని తెలిపింది. బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఏకంగా 41.33 లక్షల ప్రయాణికులను చేరవేసింది. రెండో స్థానంలో జెట్ ఎయిర్వేస్ 15.88 లక్షల ప్యాసింజర్లను గమ్యానికి చేర్చింది. కాగా తర్వాత స్థానాల్లో ఎయిర్ ఇండియా, స్పైస్జెట్, గో ఎయిర్, ఎయిర్ ఆసియా ఇండియా సంస్థలు అధిక మంది ప్రయాణికులను చేర్చాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?