కోటి మార్క్ను కొట్టేసిన ఎయిర్ ఇండియా
- November 17, 2017
ముంబయి : మొట్ట మొదటి సారి విమాన ప్రయాణికుల సంఖ్య కోటి మార్క్ను చేరింది. ఈ ఏడాది అక్టోబర్లో 10.45 మిలియన్లుగా నమోదయ్యిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) శుక్రవారం వెల్లడించింది. గతేడాది ఇదే మాసం ప్రయాణికులతో పోల్చితే ఏకంగా 20.52 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా 80 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకుందని తెలిపింది. బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఏకంగా 41.33 లక్షల ప్రయాణికులను చేరవేసింది. రెండో స్థానంలో జెట్ ఎయిర్వేస్ 15.88 లక్షల ప్యాసింజర్లను గమ్యానికి చేర్చింది. కాగా తర్వాత స్థానాల్లో ఎయిర్ ఇండియా, స్పైస్జెట్, గో ఎయిర్, ఎయిర్ ఆసియా ఇండియా సంస్థలు అధిక మంది ప్రయాణికులను చేర్చాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







