త్వరలో మవసలాత్ ట్యాక్సీ ప్రారంభం
- November 22, 2017
మస్కట్: నేషనల్ బస్ ఆపరేటర్మవసలాత్, ట్యాక్సీ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ట్యాక్సీ ఆపరేషన్స్కి సంబంధించి తగిన సూచనలు, సలహాలు ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో మవసలాత్ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి మవసలాత్, మర్హాబా ట్యాక్సీ లైసెన్సుల్ని పొందాయి. మవసలాత్ ట్యాక్సీ రంగంలోకి వస్తూనే, ఎయిర్పోర్ట్ ఛార్జీలను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. జిసిసి దేశాల్లోనే ఒమనీ క్యాపిటల్ వద్ద ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. 6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమై, గంటకు 200 బైసాస్గా ఉంటున్నాయి. ఇదే జిసిసిలోని ఇతర దేశాల్లో అయితే 3 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. మోడ్రన్ ట్యాక్సీల్లో వుండే అన్ని అత్యాధునిక సౌకర్యాలూ తమ ట్యాక్సీల్లో ఉంటాయని మవసలాత్ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









