త్వరలో మవసలాత్ ట్యాక్సీ ప్రారంభం
- November 22, 2017
మస్కట్: నేషనల్ బస్ ఆపరేటర్మవసలాత్, ట్యాక్సీ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ట్యాక్సీ ఆపరేషన్స్కి సంబంధించి తగిన సూచనలు, సలహాలు ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో మవసలాత్ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి మవసలాత్, మర్హాబా ట్యాక్సీ లైసెన్సుల్ని పొందాయి. మవసలాత్ ట్యాక్సీ రంగంలోకి వస్తూనే, ఎయిర్పోర్ట్ ఛార్జీలను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. జిసిసి దేశాల్లోనే ఒమనీ క్యాపిటల్ వద్ద ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. 6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమై, గంటకు 200 బైసాస్గా ఉంటున్నాయి. ఇదే జిసిసిలోని ఇతర దేశాల్లో అయితే 3 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. మోడ్రన్ ట్యాక్సీల్లో వుండే అన్ని అత్యాధునిక సౌకర్యాలూ తమ ట్యాక్సీల్లో ఉంటాయని మవసలాత్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







