అత్యున్నత పురస్కారంకు ఎంపికైనా బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ
- November 26, 2017
మనామా : దుబాయ్ వార్షిక వారీగా ఇచ్చే కామ్స్ ఎం ఇ ఎ అవార్డు12 వ ఎడిషన్ లో 2017 కు సంబంధించి "రెగ్యులేటరీ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్" అవార్డుకు బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) ఎంపికయింది. ఈ అవార్డును కామ్స్ ఎం ఇ ఎ మార్గదర్శకాల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన, సురక్షితమైన పోటీతత్వ విఫణిని అభివృద్ధి చేయడంలో అధికార ప్రయత్నాలు రాజ్యంలో నెలకొల్పబడి ఉండాలి. ట్రా యూఏఈ, ట్రా ఒమన్ మరియు సి ఐ టి సి సౌదీ అరేబియాతో సహా ఈ ప్రాంతంలోని ప్రఖ్యాత ప్రత్యర్థులైన పోటీదారులను అధిగమించి బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఈ పురస్కారంను గెలుచుకుంది. ట్రా యొక్క సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ డాక్టర్ ఖాలిద్ బిన్ తైజై అల్-ఖలీఫా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఒక ముఖ్యమైన చొరవను సాధించడానికి శ్రద్ధగా పనిచేసిన ట్రా సిబ్బంది ప్రయత్నాలను ఆయన అభినందిస్తూ, ఈ పురస్కారం పొందడం ద్వారా సి టి ఐ రిస్క్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్ బహ్రెయిన్ కోసం ఒక ప్రధాన అడుగు అని ఆయన సూచించారు,ఇటువంటి చట్టం దేశంలో గాని లేదా మరో ప్రాంతంలో గాని గతంలో ఉనికిలో లేదు. క్లిష్టమైన టెలీకమ్యూనికేషన్ల మౌలిక సదుపాయాలపై నష్టాలను సమగ్రంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన నియమనిబంధనలు అమలుపర్చడం ద్వారా దేశంలోని అనుసంధానిత భవిష్యత్ వైపు కొనసాగించేందుకు మరియు టెలికాం మెరుగైన సేవలను పునరుద్ధరించుకునేందుకు ఈ నిబంధనలను రూపొందించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









