దుబాయ్ లో ఎడ్యుకేషన్ ఫెయిర్
- November 26, 2017
భారత ప్రభుత్వ మానవ వనరులశాఖ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ EDCIL INDIA LIMITED, Govt of India Enterprize ఈ నెల November 24, 25 తేదీలలో ఉన్నత విద్యకు సంబంధించి ఎక్షిబిషన్ నిర్వహించబడినది. ఈ ఎక్సిబిషన్ ను కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా Mr.Vipul 24 వ తారీఖు ఉదయం ప్రారంభించారు. ఈ ఎక్సిబిషన్ కు 14 NAAC ‘A’ గ్రేడ్ ఇనిస్టిట్యూషన్స్ భారతదేశం నుండి వచ్చి పాలు పంచుకున్నారు. ఆంద్ర రాష్ట్రం నుండి 1) గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ, రాజమండ్రి 2) ఆదిత్య గ్రూప్ అఫ్ ఇనిస్టిట్యూషన్స్, కాకినాడ మరియు 3) SRKR ఇంజనీరింగ్ కాలేజీ, భీమవరం మొదలగు కాలేజీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఎక్సిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం NRI / PIO students కు ఉన్నత చదువులపై అవగాహన కల్పించడం మరియు స్కాలర్షిప్ ల వివరాలు అందించడం అని కార్య నిర్వాహకులు షేక్ సులేమాన్ మాగల్ఫ్ కు వివరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









