దుబాయ్ లో ఎడ్యుకేషన్ ఫెయిర్
- November 26, 2017
భారత ప్రభుత్వ మానవ వనరులశాఖ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ EDCIL INDIA LIMITED, Govt of India Enterprize ఈ నెల November 24, 25 తేదీలలో ఉన్నత విద్యకు సంబంధించి ఎక్షిబిషన్ నిర్వహించబడినది. ఈ ఎక్సిబిషన్ ను కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా Mr.Vipul 24 వ తారీఖు ఉదయం ప్రారంభించారు. ఈ ఎక్సిబిషన్ కు 14 NAAC ‘A’ గ్రేడ్ ఇనిస్టిట్యూషన్స్ భారతదేశం నుండి వచ్చి పాలు పంచుకున్నారు. ఆంద్ర రాష్ట్రం నుండి 1) గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ, రాజమండ్రి 2) ఆదిత్య గ్రూప్ అఫ్ ఇనిస్టిట్యూషన్స్, కాకినాడ మరియు 3) SRKR ఇంజనీరింగ్ కాలేజీ, భీమవరం మొదలగు కాలేజీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఎక్సిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం NRI / PIO students కు ఉన్నత చదువులపై అవగాహన కల్పించడం మరియు స్కాలర్షిప్ ల వివరాలు అందించడం అని కార్య నిర్వాహకులు షేక్ సులేమాన్ మాగల్ఫ్ కు వివరించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







