బాబోయ్ దొంగలు పడ్డారు.. కోట్లల్లో దోచుకున్నారు
- January 11, 2018
అక్కడ ఉన్న లైటింగ్ కంటే ఆ నగలే కళ్లను జిగేల్ మనిపిస్తున్నాయి. వచ్చిన వారి కళ్లను కప్పేస్తున్నాయి. పారిస్లోని ప్లేస్ వెండోమ్లోని ప్రఖ్యాత రిట్జ్ హోటల్లో ఆభరణాల ప్రదర్శన జరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత నగల తయారీ దారులందరూ తమ దుకాణాల్లోని కొత్తగా వచ్చిన, అత్యధిక బరువు ధర పలుకుతున్న ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. హోటల్ చుట్టూ బందోబస్తుని కూడా భారీగానే ఏర్పాటు చేశారు. అయినా సరే ఎక్కడినుంచి వచ్చారో ఆ ఆగంతకులు సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి చొరబడ్డారు. దర్జాగా దోచుకున్నారు. అయితే అనుమానం వచ్చిన సెక్యూరిటీ ముగ్గురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు నగలు తీసుకుని ఉడాయించారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.30 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు.
తాజా వార్తలు
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి









