బాబోయ్ దొంగలు పడ్డారు.. కోట్లల్లో దోచుకున్నారు
- January 11, 2018
అక్కడ ఉన్న లైటింగ్ కంటే ఆ నగలే కళ్లను జిగేల్ మనిపిస్తున్నాయి. వచ్చిన వారి కళ్లను కప్పేస్తున్నాయి. పారిస్లోని ప్లేస్ వెండోమ్లోని ప్రఖ్యాత రిట్జ్ హోటల్లో ఆభరణాల ప్రదర్శన జరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత నగల తయారీ దారులందరూ తమ దుకాణాల్లోని కొత్తగా వచ్చిన, అత్యధిక బరువు ధర పలుకుతున్న ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. హోటల్ చుట్టూ బందోబస్తుని కూడా భారీగానే ఏర్పాటు చేశారు. అయినా సరే ఎక్కడినుంచి వచ్చారో ఆ ఆగంతకులు సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి చొరబడ్డారు. దర్జాగా దోచుకున్నారు. అయితే అనుమానం వచ్చిన సెక్యూరిటీ ముగ్గురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు నగలు తీసుకుని ఉడాయించారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.30 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







