జైసింహాలో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ తెలుసా..!
- January 11, 2018
సంక్రాంతి కానుకగా రేపు విడుదల కాబోతున్న జై సింహా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్ను బట్టి ఈ సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని తెలుస్తోంది. బాలయ్య చెప్పిన ఒక్కొక్క డైలాగ్ నందమూరి అభిమానుల అంచనాలు రెట్టింపు చేశాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో పవర్ ఫుల్ డైలాగ్ హాల్చల్ చేస్తుంది. నువ్వెంత బెదిరిస్తే.. నేనంత ఎదురొస్తా.. బొమ్మ తిరగేస్తా.. అంటూ బాలయ్య చెప్పే ఈ డైలాగ్ అభిమానుల హుషారును పెంచేసింది. 57 సంవత్సరాల వయస్సులో కూడా యంగ్ హీరోలా మాస్ డైలాగ్లు చెబుతుంటే థియేటర్లలో ఈలలు మారుమోగడం ఖాయం. మరోసారి జై సింహా ద్వారా తన పవర్ ఏంటో తెలుస్తోందని అభిమానులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









