జైసింహాలో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ తెలుసా..!
- January 11, 2018
సంక్రాంతి కానుకగా రేపు విడుదల కాబోతున్న జై సింహా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్ను బట్టి ఈ సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని తెలుస్తోంది. బాలయ్య చెప్పిన ఒక్కొక్క డైలాగ్ నందమూరి అభిమానుల అంచనాలు రెట్టింపు చేశాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో పవర్ ఫుల్ డైలాగ్ హాల్చల్ చేస్తుంది. నువ్వెంత బెదిరిస్తే.. నేనంత ఎదురొస్తా.. బొమ్మ తిరగేస్తా.. అంటూ బాలయ్య చెప్పే ఈ డైలాగ్ అభిమానుల హుషారును పెంచేసింది. 57 సంవత్సరాల వయస్సులో కూడా యంగ్ హీరోలా మాస్ డైలాగ్లు చెబుతుంటే థియేటర్లలో ఈలలు మారుమోగడం ఖాయం. మరోసారి జై సింహా ద్వారా తన పవర్ ఏంటో తెలుస్తోందని అభిమానులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







