జైసింహాలో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ తెలుసా..!
- January 11, 2018
సంక్రాంతి కానుకగా రేపు విడుదల కాబోతున్న జై సింహా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్ను బట్టి ఈ సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని తెలుస్తోంది. బాలయ్య చెప్పిన ఒక్కొక్క డైలాగ్ నందమూరి అభిమానుల అంచనాలు రెట్టింపు చేశాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో పవర్ ఫుల్ డైలాగ్ హాల్చల్ చేస్తుంది. నువ్వెంత బెదిరిస్తే.. నేనంత ఎదురొస్తా.. బొమ్మ తిరగేస్తా.. అంటూ బాలయ్య చెప్పే ఈ డైలాగ్ అభిమానుల హుషారును పెంచేసింది. 57 సంవత్సరాల వయస్సులో కూడా యంగ్ హీరోలా మాస్ డైలాగ్లు చెబుతుంటే థియేటర్లలో ఈలలు మారుమోగడం ఖాయం. మరోసారి జై సింహా ద్వారా తన పవర్ ఏంటో తెలుస్తోందని అభిమానులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







